ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు డివిజన్ల వారిగా ప్రియాసాఫ్ట్ అప్లికేషన్ మీద ఒక రోజు శిక్షణ కార్యక్రమం
ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు డివిజన్ల వారిగా ప్రియాసాఫ్ట్ అప్లికేషన్ మీద ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.అందులో భాగంగా కరీంనగర్ డివిజన్ వారికి 06-02-2015 రోజున కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో , పెద్దపల్లి, మంథని డివిజనన్ల వారికి 10-02-2015 రోజున పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో , సిరిసిల్ల డివిజన్ వారికి 10-02-2015 రోజున సిరిసిల్ల మండల పరిషత్ కార్యాలయంలో మరియు జగిత్యాల్ డివిజన్ వారికి 12 -02-2015 రోజున జగిత్యాల్ మండల పరిషత్ కార్యాలయంలో డి.పి.ఎం. మరియు ఎ.డి.పి.ఎం. వారివారి డివిజన్లలో శిక్షణ ఇవ్వడం జరిగినది.
No comments:
Post a Comment