Friday, 16 January 2015

-పంచాయతి అప్లికేషన్స్ మీద రెండు రోజుల  శిక్షణ కార్యక్రమం
-పంచాయతి అప్లికేషన్స్ మీద  శిక్షణ కార్యక్రమంను జిల్లా ప్రజా పరిషత్ సమావేశం మందిరం,  కరీంనగర్  లో రెండు  రోజుల  పాటు(10-01-2015 నుండి 11 -01-2015) నిర్వహించినారు.  శిక్షణకు  హాజరయన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు(173) లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ, ప్రియా సాఫ్ట్, ప్లాన్ ప్లస్,ఆక్షన్ సాఫ్ట్ ,  ఏరియా ప్రోఫైలేర్ , నేషనల్ పంచాయత్ పోర్టల్ (ఎన్.పి.పి.) ,నేషనల్ అసెట్ డైరెక్టరీ అప్లికేషన్స్(ఎన్.ఎ.డి) మరియు యూనిఫైడ్ బర్త్ & డెత్  అప్లికేషన్ తో పాటు మిగిలిన ఇతర అప్లికేషన్స్ మీద డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజేమెంట్ యూనిట్ (డి.పి.ఎం.& ఎ.డి.పి.ఎం) ,బిఅర్జీఎఫ్ రిసోర్స్ పర్సన్ వారు శిక్షణ ఇవ్వడం జరిగినది. మొదటిరోజు శిక్షణ కార్యక్రమంకు డి.పి .వో. కుమారస్వామి గారు ,రెండవ రోజు డి.పి .వో. కుమారస్వామి గారు ,జడ్.పి.పి. ఉప-ముఖ్యకార్యనిర్వహణాధికారి గౌతం రెడ్డి గారు  మరియు తిమ్మాపూర్ ఎం.పి.డి.వో. కిషన్ స్వామి గారు హాజరైనారు.ఈ శిక్షణ కార్యక్రమం ను Karvy డేటా మేనేజేమేంట్ లిమిటెడ్(కోఆర్డినేటర్)వారు పంచాయత్ రాజ్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించారు .



No comments:

Post a Comment