ఈ-పంచాయతి అప్లికేషన్స్ మీద రెండు రోజుల శిక్షణ కార్యక్రమం
ఈ-పంచాయతి అప్లికేషన్స్ మీద శిక్షణ
కార్యక్రమంను జిల్లా ప్రజా పరిషత్ సమావేశం మందిరం, కరీంనగర్ లో రెండు రోజుల పాటు(10-01-2015 నుండి 11 -01-2015)
నిర్వహించినారు. శిక్షణకు హాజరయన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు(173) లోకల్ గవర్నమెంట్
డైరెక్టరీ, ప్రియా సాఫ్ట్, ప్లాన్ ప్లస్,ఆక్షన్ సాఫ్ట్ , ఏరియా ప్రోఫైలేర్ , నేషనల్ పంచాయత్ పోర్టల్ (ఎన్.పి.పి.) ,నేషనల్ అసెట్ డైరెక్టరీ అప్లికేషన్స్(ఎన్.ఎ.డి) మరియు యూనిఫైడ్ బర్త్ & డెత్ అప్లికేషన్ తో పాటు మిగిలిన ఇతర అప్లికేషన్స్ మీద డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్
మేనేజేమెంట్ యూనిట్ (డి.పి.ఎం.&
ఎ.డి.పి.ఎం) ,బిఅర్జీఎఫ్ రిసోర్స్ పర్సన్ వారు శిక్షణ ఇవ్వడం జరిగినది. మొదటిరోజు
శిక్షణ కార్యక్రమంకు డి.పి .వో. కుమారస్వామి గారు ,రెండవ రోజు డి.పి .వో. కుమారస్వామి గారు ,జడ్.పి.పి. ఉప-ముఖ్యకార్యనిర్వహణాధికారి గౌతం రెడ్డి గారు
మరియు తిమ్మాపూర్ ఎం.పి.డి.వో. కిషన్ స్వామి గారు
హాజరైనారు.ఈ శిక్షణ కార్యక్రమం ను Karvy డేటా మేనేజేమేంట్ లిమిటెడ్(కోఆర్డినేటర్)వారు పంచాయత్
రాజ్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించారు .
No comments:
Post a Comment